ANDHRAPOLITICSTELANGANA

జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్

తెలుగు వార్త న్యూస్(తిరువూరు తిరువూరు మండలంలో జి.కొత్తూరు సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమములో వివిధ రకాల 11 సర్వీసులను గ్రామ ప్రజలకు అందజేయుటలో భాగంగా క్యాంప్ కార్యక్రమము నిర్వహించి 1196 కి పైగా సర్టిఫికెట్లను గ్రామ ప్రజలకు అందజేయడము. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసి 27ఆధార్ సేవలను ఇప్పటి వరకు ప్రజలకు అందజేయడం.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఈవోపీఆర్డీ వెంకటరత్నం, సర్పంచ్ శీలం వెంకట్రావమ్మ, మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు శీలం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పి. పని గోపాల్ , గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!