
ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల, పాములపాడు.
తెలుగు వార్త :
డా.వి.కె.యం. లావణ్య
వైద్యాధికారి.
ఆయుష్మాన్ భారత్ లో భాగంగా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలను హెల్త్ wellnes సెంటర్ గా గుర్తించి ఇద్దరు యోగా instructors ను నియమించడం జరిగినది. వీరిద్వారా మండలంలోని ప్రజలకు మరియు విద్యార్థులకు యోగా నేర్పించబడును. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు PHC, పాములపాడునందు ఉదయం 10గంటలకు యోగా తరగతులు ప్రారంభించబడును. కనుక ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సదుపాయాన్ని వినియోగించుకుని ఆరోగ్యవంతమైన సమాజనిర్మాణ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాము.
పత్రికా ప్రచురణార్ధం.