ANDHRABREAKING NEWS

ఆత్మకూరులో బార్ అసోసియేషన్ అధ్యక్షుల కార్యదర్శుల ఎన్నిక.

తెలుగు వార్త :న్యూస్

ఆత్మకూరులో బార్ అసోసియేషన్ అధ్యక్షుల కార్యదర్శుల ఎన్నిక.

===============================

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.

 

కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలో 2022- 23 సంవత్సరానికి గాను న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షులుగా శాఖమూరి గిరిరాజు ను, ఉపాధ్యక్షులుగా నూర్ అహ్మద్, కార్యదర్శులుగా శివశంకర్ ను, ఉప కార్యదర్శిగా హుస్సేన్మియా ను, లైబ్రరీయన్ గా భాస్కర్ ను, కోశాధికారిగా లక్ష్మీనారాయణను ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన బార్ అసోసియేషన్ కమిటీ 2023 సంవత్సరం మార్చి వరకు కొనసాగుతున్నట్లు తెలిపారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!