ANDHRABREAKING NEWSTELANGANA

మృతుని కుటుంబానికి జెకే సి టి 5000 వితరణ

తెలుగు వార్త. న్యూస్.

కూనవరం… డిసెంబర్ 27.

కూనవరం మండలంలోని నర్సంగ పేట గ్రామానికి చెందిన భద్రం అనారోగ్య కారణంగా అభివృద్ధి చెందడంతో ఆ కుటుంబం ఆసరా ని కోల్పోయింది. విషయం తెలుసుకున్న జెకేసిటి ట్రస్ట్ చైర్మన్ మొహమ్మద్ జమాల్ ఖాన్ 5000 రూపాయల నగదును భార్య కృష్ణవేణికి జెకె సీట్లు ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎడవల్లి భాస్కరరావు, పోడియం అప్పారావు, బరపాటి ప్రకాశరావు, గడేసుల ప్రేమ్ చంద్, చెలికాని ఉమామహేశ్వరరావు ట్రస్ట్ సభ్యులు షేక్ రసూల్,సోడే రమేష్,పరిటాల అరుణ,వెంకన్న,కర్రీ సుదర్శన్ రావు,మన్నే సందీప్,మడకం చిన్ని,సోయం రఘునాధ్,సోడే రావణయ్య,సోయం చందర్ రావు,సోయం సీతయ్య,సోయం వెంకటేష్,సోడే కళ్యాణ్,సోడే సీతయ్య,కిచ్చా చంద్రయ్య,కారం వినోద్,సోడే బుచ్చిరాజు,సోడే చిన్నరాం పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!