ANDHRABREAKING NEWSSPORTS

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఈ ఆదర్శ పాఠశాలలు;ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు   

తెలుగు వార్త :

పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య ఈ ఆదర్శ పాఠశాలలు;ప్రిన్సిపాల్ సంగెపు నాగేశ్వర రావు

రుద్రవరం; తెలుగు వార్తా;

గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందాలి అంటే లక్షలు ఖర్చులు పెట్టాలి, ఏలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యతోపాటు ,15 సంవత్సరల అపారమైన అనుభవం కలిగిన పి. ఈ.టిi శ్రీనివాసులు రాష్ట స్థాయి,జాతీయ స్థాయి క్రీడలలో విద్యార్ధులకి ఎక్కువ ప్రోత్సహం లభిస్తుంది అని ప్రిన్సిపాల్ శ్రీ సంగేపు నాగేశ్వర రావు అన్నారు.మన ఆదర్శ పాఠశాల రుద్రవరం నుండి ప్రవేశాలు కొరుకు 2022-23 విద్య సంవత్సరము కొరకు ప్రభుత్వము ప్రకటన విడుదల చేసింది.6 వ తరగతి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశం పొందగోరే విద్యార్ధుల కోసం ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది. అనుభవం,అనేక మెలుకోవలు, కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు అని తెలియ చేశారు. అంగ్ల మాధ్యమంలో భోధన,పలు రకాల పోటీ పరీక్షలకు అనుభవం, అంకితభావం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు,100 మంది విద్యార్థినులకు వసతి కల్పించెలా వసతి గృహం కలదు అని ప్రకటనలో తెలిపారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!