ANDHRABREAKING NEWS

ఆళ్లగడ్డ మండలం అహోబిలం పుణ్యక్షేత్రం లో

నరసింహ స్వామి జయంతి

ఆళ్లగడ్డ మండలం అహోబిలం పుణ్యక్షేత్రం లో

నరసింహ స్వామి జయంతి సందర్భంగా

నరసింహ స్వామి అవతరించిన అహోబిలంలో
చెంచు లక్ష్మిమ్మ వారిని తమ యొక్క అక్కగా , నరసింహ స్వామి వారిని తమ సొంత
బావ గా భావించే చెంచు తెగల వారికి హరే కృష్ణ మూవ్మెంట్ – హైదరాబాద్ వారి యొక్క ఐక్య విద్య కార్యక్రమం ద్వారా

విద్య దానం మరియు మహా అన్నదానంను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జగద్గురు శ్రీల ప్రభుపాద వారి శిష్యులైన చైతన్య కృష్ణ దాస్ వారు మాట్లాడుతూ

” అహోబిలం లో నివాసం ఉంటున్న యొక్క చెంచుల వారి పిల్లలు కు మంచి విద్య ఆధ్యాత్మిక విలువలు నేర్పుతూ, మంచి పోషక ఆహారం ఇవ్వాలి అని లక్ష్యంగా ఐక్య విద్యా ను అహోబిల ప్రాంతంలో ప్రారంభించాము. ”

మా లక్ష్యం ఏమనగా తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి పిల్లవారికి
ఈ ఐక్య విద్య ద్వారా వారికి ” జీవితంలో మంచి ఆధ్యాత్మిక విలువలు, నైపుణ్యాలు , ఆహారపు, ఆరోగ్యపు, అలవాట్లు నేర్పించడం.

ఇలాంటి ఐక్య విద్యా కార్యక్రమానికి
గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషులు సహకారం లభించడం ద్వారా అలాంటి గ్రామాన్ని ప్రపంచలో గొప్ప ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది గలము.

ఈ కార్యక్రమంలో హరే కృష్ణ భక్తులు, చెంచు పెద్దలు నాగమల్లేశ్వర్ రెడ్డి,శివ, ప్రతాప్ రెడ్డి ,వెంకటరమణ ,తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!