ANDHRABREAKING NEWS

రానున్న డీఎస్సీ లో 46వేల పి ఈ టి పోస్టుల

పోస్టుల కోసం జీవో నెంబర్ 29 అమలు చేయాలి

రానున్న డీఎస్సీ లో 46వేల
పి ఈ టి పోస్టుల కోసం జీవో నెంబర్ 29 అమలు చేయాలి

ఆత్మకూర్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య

తెలుగు వార్త :
ఆత్మకూర్ న్యూస్: ఆత్మకూరు ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య మాట్లాడుతూ రానున్న డీఎస్సీలో రాష్ట్ర వ్యాప్తంగా 4000 పోస్టులు భర్తీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆత్మకూర్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలు జూనియర్ కళాశాలలో, విశ్వవిద్యాలయాల్లో పి ఈ టి ల పోస్టులు కోసం 46 వేల
పి ఈ టి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఫిజికల్ లిటరసి జీవో నెంబర్ 21 అమలు చేయాలి ని ఆత్మకూర్ ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వం కోరారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని విన్నవించుకోవాలి దిగా అసెంబ్లీలో వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలు పై గొంతు విప్పాలని ఆత్మకూరు ప్రైవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి
పి ఈ టి ల కు న్యాయం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వ్యాయామ ఉపాధ్యాయులకు కరోనా సమయం నుంచి నేటి వరకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎటువంటి సహకారం లేకపోవడం తో జీవనోపాధి కోల్పోయారు ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యాయామ ఉపాధ్యాయుల ను గుర్తించి వారి సమస్యలను తీర్చాలని ఆత్మకూరు ప్రవేట్ వ్యాయామ ఉపాధ్యాయుడు పుల్లయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!