ANDHRA

పౌష్టికాహా ర అవగాహన వారోత్సవం

తెలుగు వార్త

పౌష్టికాహా ర అవగాహన వారోత్సవం.

ఆత్మకూరు తెలుగు వార్త.3సెప్టెంబర్ 2022.

రాష్ట్ర ప్రభుత్వం పటిస్థాత్మకం గా చేపట్టిన పౌష్టి కాహా ర భద్రత అవగాహన వారోత్సవ కార్యక్రమంలు నిర్వహిస్తుంది. అందులో భాగం గా శేనివారం ఆత్మకూరు పట్టణం లో అంగన్వాడి కేంద్రలా పరిధిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు బాలింతలకు 5సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలకు పౌష్టికాహార ము లోపం వలన వచ్చే వ్యాధులు వలన ఏర్పడే ఆ నా రోగ్య సమస్యలు గురించి ఏ ఎన్ ఎమ్ మల్లేశ్వరి అవగాహన కల్పించారు. పౌష్టికాహారము తప్పని సరిగా తీసుకోనట్లయితే గర్భిణీ స్త్రీలు బాలింతలు చిన్నపిల్లలు రక్తహీనతకు గు రి అవ్వడం వలన శారీరక బలహీనత వలన నీరసం కళ్ళు భైర్లు కమ్మడం అవయవాలు సచ్చుపడి సహకరించ క పో వడం లాంటి అనేక అ నారోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. చిన్న పిల్లలు లోసీజనల్ వ్యాదులు ఏర్పడి వాంతులు విరోచనాలు లాంటి సమస్యలు ఏర్పడతా యని తెలిపారు. వీటితో పాటువ్యాదులు సంక్రమించినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపారు. చిన్న పిల్లలు కు వేయించే టీకాల విషయంలో కొందరు అపోహలు కలిగి టీకాలు వేయించడానికి భయపడతారని అన్నారు. టీకాలు వేయించడం వలన వైరల్ వ్యాదులు నుండి రక్షించు కోవచ్చని తెలిపారు.తదన అంతరం గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమ సాంప్రదాయ గౌరవ సత్కార కార్యక్రమం చేశారు. ఈ కాసర్యక్రమంలో అంగన్ వాడి సూపర్ వైజర్ నాగేశ్వ రమ్మ మహిళా కానిస్టేబుల్ లావణ్య ఆశా వర్కర్ విజయ లక్ష్మి అంగన్ వాడి వర్కర్లు చంద్రమ్మ ఓబుళమ్మ గ ర్బీ ణీ స్త్రీలు బాలింతలు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!